Loading...

24, మార్చి 2020, మంగళవారం

అయోమయం..

పెను విపత్తు ముంచుకొచ్చిందనుకున్నాం.
అంతలోనే ఒక దేశం అగ్ర దేశంగా మారడానికి చేస్తున్న కుట్ర అనీ,
కార్పొరేట్ ప్రపంచం పెను ఉత్పాతాలను సృష్టించిందనీ,  ప్రతీ సారీ ఒక కాలావధి అనంతరం తన ఆధిపత్యం షేక్ కాకుండా చూసుకోడానికి ఆర్థిక స్థితులను అతలాకుతలం చేస్తూ, సరిచేస్తూ ఉండడం ఇలా ఎన్నో సార్లు జరిగిందనీ ఇదీ అదేననీ
ఎన్నో ఊహాగానాలు ఎన్నో వివరణలతో ప్రచారం పొందుతున్నాయి.
ఇవేవీ నిజాలనడానికి ఏ ఆధారం లేదు.

ఏదిఏమైనా ప్రకృతి లో అందరూ అన్నీ సుఖంగా ఉండాలని మనుష్యులు అనుకోరు అన్నది మాటిమాటికీ ఋజువవుతోంది.🙁😑😶

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి